న్యూ ఏఎంజీ ఎస్ఎల్55 4మాటిక్ + రోడ్స్టర్ మోడల్ను మెర్సిడెజ్ బెంజ్ గురువారం ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధర రూ.2.35 కోట్ల (ఎక్స్ షోరూమ్) నుంచి స్టార్టవుతోంది. ఈ ఏడాది కంపెనీకి ఇది ఐదో లాంచ్ కావడం విశేషం.
ఈ కారులో వీ8 పెట్రోల్ ఇంజిన్ను అమర్చారు. గంటకు 295 కి.మీ స్పీడ్ను ఇది ఇస్తోంది.