నగర శివారులో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ ఇంట్లో దూరి దొంగతనానికి యత్నించారు. స్థానికులు అప్రమత్తమై వారిని పట్టుకోవడంతో భారీ చోరీ తప్పింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి లో కిస్మత్ పూర్ గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు ఇంట్లో ఉన్న బంగారాన్ని దోపిడీ చేశారు. ఆ ఇంట్లోని మహిళ మెడలోంచి బంగారు గొలుసును లాక్కునే ప్రయత్నంలో ఆమె గట్టిగా అరవడంతో చుట్టు పక్కల వారు అక్కడికి వచ్చి వారికి దేహశుద్ది చేశారు. దొంగలను ఒక గదిలో బంధించి స్థానికి పోలీస్ స్టేషన్ కు సమాచారమందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మొత్తం ఐదుగురు దొంగలను అదుపులో తీసుకున్నారు. వారందర్ని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పట్టపగలే దొంగతనానికి యత్నం.. చితకబాదిన స్థానికులు
- హైదరాబాద్
- October 13, 2019
లేటెస్ట్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- GT vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. టోర్నీ నుండి గుజరాత్ ఔట్
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
- Rajinikanth Vettaiyan: తలైవా సినిమాపై కొత్త అప్డేట్..రజినీకాంత్ ఆ మూవీ సెట్లో చివరి రోజు..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు