గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో ఘోరం జరిగింది. రామచంద్రపురం హైవే పక్కనున్న ఓ పెట్రోల్ బంకులో కరెంట్ షాక్ తో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పెట్రోల్ పంప్ లో ఇనుప స్టాండ్ సాయంతో పాడైన బల్బును మారుస్తుండగా స్టాండ్ హైటెన్షన్ వైర్లకు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. డేరంగుల శ్రీనివాసరావు(45), షేక్ మౌలాలి(22) అక్కడికక్కడే మృతి చెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శేఖర్ (48) ప్రాణాలు కోల్పోయాడు. మృతులు బొప్పూడి, పోలిరెడ్డిపాలెం వాసులుగా గుర్తించారు పోలీసులు.
పెట్రోల్ బంక్లో కరెంట్ షాక్.. ముగ్గురు మృతి
- ఆంధ్రప్రదేశ్
- January 18, 2020
లేటెస్ట్
- ఈ పీడ వదల్లేదా: కరోనాలో కొత్త వైరస్ అంట..అమెరికాలో బాగా వ్యాపిస్తుంది..!
- Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- Rana About Vettaiyan : జ్ఞానవేల్ స్టోరీ చెప్పగానే షాక్ అయ్యా..ఈ కథ రజనీ మార్క్ సినిమా కాదు!
- వీడిన మర్డర్ మిస్టరీ.. అక్రమ సంబంధమే హత్యకు కారణం
- ప్రజాగళం సభలో పట్టాదారు పాస్ పుస్తకాలు తగలబెట్టిన చంద్రబాబు
- Bhavana: బతికుండగానే చంపేస్తున్నారు.. మహాత్మ హీరోయిన్ ఆవేదన
- గ్లోబల్ వార్మింగ్ : సముద్రం ఇళ్లల్లోకి వచ్చేసింది..!
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- తెలంగాణలో కాంగ్రెస్ హవా.. 14 ఎంపీ సీట్లు గెలుస్తం : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- వీడియో: తల్లిదండ్రులూ జాగ్రత్త!.. అక్కడ బాల్ తగిలి 11 ఏళ్ల బాలుడు మృతి
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు