ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. టేకులగూడెం – చత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలో..... పోలీసులు – మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారని.. మూడు ఏకే-47 తుపాకులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోలు మృతి
- తెలంగాణం
- October 25, 2021
లేటెస్ట్
- పోలీసుల తనిఖీల్లోరూ.6.55 లక్షలు స్వాధీనం
- వేములవాడ రాజన్న ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
- ఉపాధి కూలీల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
- కాంగ్రెస్లోకి భారీగా చేరికలు
- నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలి : రమేశ్ చంద్ర
- మరోసారి రోహిత్ వేముల హత్య!
- కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు కోసం కృషి చేస్తా: గడ్డం వంశీకృష్ణ
- గెలుపు, ఓటమిని శాసిస్తున్న సోషల్ మీడియా
- మే 10 లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలి : గౌతమ్
- పల్లెమోనికాలనీ ప్రొఫెసర్కు ఓయూ డాక్టరేట్
Most Read News
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?
- కూల్ వెదర్ .. హైదరాబాద్లో భారీ వర్షం
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన ఈసీ..
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- హైదరాబాద్ లో వర్ష బీభత్సం.. ట్రాఫిక్ జాం
- కలికాలం.. భోజనంలో స్వీట్స్ లేవని.. పెళ్లి రద్దు..
- 6G రానుంది..! : ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలిస్తే.. షాక్