టోక్యో: పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో భారత్కు బంగారు పతకం దక్కింది. పారాలింపిక్స్ చరిత్రలో భారత్కు బ్యాడ్మింటన్లో తొలి బంగారు పతకం కావడం ఇదే మొదటిసారి. కొద్దిసేపటి క్రితం ముగిసిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచులో ప్రపంచ నంబర్ వన్ షట్లర్ ప్రమోద్ భగత్ 21-14 21-17 తేడాతో ప్రపంచ నంబర్ టూ ర్యాంక్ ఆటగాడు ర్యాంకర్, గ్రేట్ బ్రిటన్ షట్లర్ డేనియెల్ బెథెల్పై విజయం సాధించి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తాజాగా వచ్చిన ఈ స్వర్ణం పతకంతో పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 16కు చేరగా.. వీటిలో నాలుగు బంగారు, ఏడు రజతం, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి.
బ్యాడ్మింటన్ లో భారత్ కు బంగారు పతకం
- ఆట
- September 4, 2021
లేటెస్ట్
- చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి