రేపు 9 జిల్లాల్లో బీజేపీ ఆఫీసులకు నడ్డా భూమిపూజ

రేపు 9 జిల్లాల్లో బీజేపీ ఆఫీసులకు నడ్డా భూమిపూజ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 9 జిల్లాల్లో బీజేపీ ఆఫీసుల నిర్మాణానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం భూమి పూజ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ రూరల్, సిరిసిల్ల, అదిలాబాద్, అసిఫాబాద్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్ జిల్లా ఆఫీసులకు నడ్డా భూమి పూజ చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమం డిజిటల్ వేదికగా జరుగుతుందని,కార్యకర్తలు బీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పాల్గొనాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు.

కేసీఆర్ కు 3..జగన్ కు 11 శాతం