
తెలంగాణలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలను నియమించారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ . ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక వైస్ ప్రెసిడెంట్, ముగ్గురు జనరల్ సెక్రటరీలను నియమించారు.
17 ఎంపీ స్థానాలకు వైస్ ప్రెసిడెంట్లు
- ఆదిలాబాద్- ఎంపీ రఘువీర్ రెడ్డి
- పెద్దపల్లి - గాలి అనిల్ కుమార్
- కరీంనగర్ - ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
- నిజామాబాద్ - ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్.
- జహీరాబాద్ - బండి రమేష్
- మెదక్ - నవాబ్ ముజాహిదీన్ ఆలం ఖాన్
- మల్కాజ్ గిరి - ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య
- సికింద్రాబాద్ - ఝాన్సీ రెడ్డి
- హైదరాబాద్ - సంగమేశ్వర్
- చేవెళ్ల - బొంతు రామ్మోహన్
- నాగర్ కర్నూల్ - కొండేటి మల్లయ్య
- నల్గొండ - మామిండ్ల శ్రీనివాస్
- భువనగిరి - కోటింరెడ్డి వినయ్ రెడ్డి
- వరంగల్ - సత్యనారాయణ
- మహబూబాబాద్ - నాగేశ్వర్ రావు
- ఖమ్మం - శ్రవణ్ కుమార్ రెడ్డి
- మహబూబ్ నగర్ - వేణు గౌడ్