ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడికానున్నాయి. ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టారో మరికాసేపట్లో తెలనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గత నెల 16న 60 స్థానలకు త్రిపుర ఎన్నికలు జరగగా 27న మేఘాలయ, నాగాలాండ్ లలో ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఉండగా, మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ… ఎన్పీపీ అధికారంలో ఉంది. ఇక నాగాలాండ్లో నార్త్ ఈస్డ్ డెమొక్రటిట్ అలయన్స్ గవర్నమెంట్ కొనసాగుతోంది. ఇక ఈ ఫలితాలతో పాటుగా దేశవ్యాప్తంగా జరిగిన 7 బైపోల్ ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి.
నేడే ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
- దేశం
- March 2, 2023
లేటెస్ట్
- పుట్టగొడుగుల వ్యవసాయం.. లాభసాటి వ్యాపారం..
- వైఎస్ఆర్ పాలనకు, జగన్ పాలనకు పోలికే లేదు... షర్మిల
- తెలంగాణ అభివృద్ధి కోసం సలహాలు ఇస్తానంటే కేసీఆర్ ఇంటికెళ్తా : సీఎం రేవంత్ రెడ్డి
- కిడ్నీలో రాళ్లు రావడానికి కారణాలు..అవి రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు
- CSK vs SRH: చెన్నైతో మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
- ఆ ముగ్గరు ఎన్నికల కోసమే ఏపీకి వచ్చారు.. సీఎం జగన్
- తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ్ యాదాద్రి జిల్లా జనరల్ సెక్రటరీగా కె బాలరాజు
- GT vs RCB: జాక్స్ మెరుపు సెంచరీ.. గుజరాత్ను చిత్తుగా ఓడించిన బెంగళూరు
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..
- Dear Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన జీవీ డియర్..స్ట్రీమింగ్ వివరాలివే
Most Read News
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..