వాషింగ్టన్ : కరోనా మృతులకు ఘనంగా నివాళి అర్పించాలని అమెరికా నిర్ణయించింది. వారిని స్మరించుకునేలా దేశ వ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. రానున్న మూడు రోజుల పాటు జాతీయ జెండాను అవనతం చేయాలని ట్రంప్ ఆదేశించారు. అన్ని ఫెడరల్ భవనాలు, స్మారక బిల్డింగ్స్ పై జెండా అవనతం చేస్తామంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికాలో కరోనా కారణంగా ఇప్పటికే 95 వేల మంది చనిపోయారు. మరో రెండు రోజుల్లో ఈ సంఖ్య లక్ష కు చేరనుంది. లక్షమంది చనిపోయిన విషాద సంఘటనను స్మరించుకునేందుకు వారికి నివాళిగా ఏదైనా కార్యక్రమం చేపట్టాలని డెమెక్రటిక్ నేతలు కోరారు. దీంతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ఏటా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను మే చివరి సోమవారం స్మరించుకుంటారు. ఆ రోజు వరకు ఈ సంతాప కార్యక్రమం కొనసాగనుంది.
కరోనా మృతులకు నివాళిగా మూడు రోజులు సంతాప దినాలు
- విదేశం
- May 22, 2020
లేటెస్ట్
- కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు రగడ..
- అమీర్ పేటలో దారుణం..జాబ్ కోసం వెళ్లిన యువతిపై అత్యాచార యత్నం
- Gorre Puranam Teaser: రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె.. డిఫరెంట్ జానర్తో వస్తున్న సుహాస్
- భోపాల్లో భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు
- నా బలం బలగం జగిత్యాల ప్రజలే: జీవన్ రెడ్డి
- నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో .. 2507 సీసీ కెమెరాలతో నిఘా
- కామారెడ్డి జిల్లాలో తడిసిన వడ్లు కొనాలని రైతుల ఆందోళన
- కామారెడ్డిలో పోలింగ్ సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి : జితేశ్ వి పాటిల్
- గుమ్మడిదలలో ఘటన .. పసికందును కవర్లో చుట్టి పడేసిన్రు
- బీజేపీ, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేశాయి: గడ్డం వంశీ కృష్ణ
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
- Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?
- అక్షయ తృతీయ రోజున గ్రహాల మార్పు.. మేషరాశిలోకి బుధుడు.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత.. వ్యతిరేకంగా నినాదాలు
- T20 World Cup 2024: కెప్టెన్గా హసరంగా.. లంకేయుల ప్రపంచ కప్ జట్టు ప్రకటన