కనిపిస్తే చెప్పండి.. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో రెండేళ్ల బాలుడు మిస్సింగ్

కనిపిస్తే చెప్పండి..  తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో రెండేళ్ల బాలుడు మిస్సింగ్

తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో రెండేళ్ల బాలుడు తప్పిపోయాడు. చెన్నై కు చెందిన రామస్వామి కొడుకు అరుల్ మురుగన్ బస్టాండ్ లోని ఫ్లాట్ ఫాం నంబర్ 3 దగ్గర మిస్సయ్యాడు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు రామస్వామి ఫ్యామిలీ. దర్శనం తర్వాత.. తిరుగు ప్రయాణం కోసం తిరుపతిలోని చెన్నై బస్ స్టాప్ దగ్గర సేదతీరారు. అదే సమయంలో బాలుడు తప్పిపోయినట్టు గుర్తించారు. వెంటనే పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడి కోసం గాలిస్తున్నారు ఈస్ట్ పోలీసులు.