విద్యార్థుల‌కు స్కాల‌ర్ షిప్స్ ప్ర‌క‌టించిన యూజీసీ

విద్యార్థుల‌కు స్కాల‌ర్ షిప్స్ ప్ర‌క‌టించిన యూజీసీ

విద్యార్థుల‌కు యూనివ‌ర్సిటీ గ్రాంట్ క‌మిస‌న్() స్కాల‌ర్ ష‌ప్స్ ప్ర‌క‌టించింది.ప‌లు వ‌ర్సిటీల్లో చ‌దువుతున్న ఎస్సీ,ఎస్టీ, వ‌ర్గాల‌కు చెందిన వెయ్యి మంది విద్యార్థుల‌కు ఈ స్కాల‌ర్ షిప్స్ అందించ‌నుంది. ఎంఈ , ఎంటెక్ చ‌దివే వారికి రూ.7800 స్కాల‌ర్ షిప్స్ ల‌బిస్తుంది. ఇత‌ర పీజీ కోర్సులు చ‌దివే వారికి రూ.4500 స్కాల‌ర్ షిప్స్ ల‌బిస్తుంది. రెండేళ్లు, మూడేళ్ల పీజీ కోర్సు చ‌దివేవారు అర్హులు. scholarships.gov.inలో ద‌ర‌ఖాస్తు చేయాలి. 2021 న‌వంబ‌ర్ 30 చివ‌రి తేదీ.