వేములవాడ లడ్డూ, పులిహోర ధర పెరిగింది

వేములవాడ లడ్డూ, పులిహోర ధర పెరిగింది

రాజన్న సిరిసిల్ల  జిల్లా : ప్రముఖ పుణ్యక్షేత్రం  వేములవాడ  ఆలయంలో  లడ్డూ, ప్రసాదాల  రేట్లు పెరిగాయి.  వంద గ్రాముల  చిన్న లడ్డూ   ధర  రూ.20 లకు, 250  గ్రాముల  పులిహోర ప్రసాదం  రూ.15లకు పెంచారు. 500  గ్రాముల  అభిషేకం లడ్డూ  ధర  రూ.100, కిలో   లడ్డూ  ధర  రూ.200 లకు  పెంచారు. పెరిగిన  ప్రసాదం  ధరలు…. ఆగస్ట్ 2 నుంచి.. అంటే రేపటి నుంచి  అమల్లోకి  వస్తాయని ఆలయ అధికారులు తెలిపారు.