మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రతి ఒక్కరు అమ్మభాషను నేర్చుకోవాలి, మాట్లాడాలన్నారు. హైదరాబాద్ లో స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన మాతృభాష దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు వెంకయ్య. పార్లమెంటు సభ్యులందరికీ వారి,వారి భాషల్లో ప్రత్యేకంగా విషెస్ తెలిపానన్నారు. 22 భాషాల్లో స్థానిక పత్రికల్లో వ్యాసాలు కూడా రాశానని చెప్పారు. అన్నీ భాషలు నేర్చుకోవాలి కానీ అమ్మ భాషను, అసలు భాషను మర్చిపోకూడదన్నారు. ప్రాథమిక విద్యను మాతృభాష లోనే నేర్చుకోవాలని..ప్రభుత్వాలు దీన్ని తప్పనిసరి చేయాలన్నారు. ప్రభుత్వ పరిపాలనా, న్యాయ పాలనా, కోర్ట్, వైద్యం, సైన్స్, ఇంజనీరింగ్ ఇవన్నీ మొదటి ప్రాధాన్యత మాతృభాషకే ఇవ్వాలన్నారు.
22 భాషాల్లో వ్యాసాలు రాశా.. మాతృభాషను మరవొద్దు
- తెలంగాణం
- February 21, 2021
లేటెస్ట్
- రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి
- V6 DIGITAL 16.05.2024 AFTERNOON EDITION
- హైదరాబాద్ సిటీని కమ్మేసిన మేఘాలు.. భారీ వర్షం అలర్ట్
- వైసీపీ నేతల ఇండ్లల్లో నాటు బాంబులు గుర్తింపు
- జూన్ 4న దేశం షాకయ్యే రిజల్ట్ వస్తది : జగన్
- మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్
- సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ
- ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!
- ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందే .. ఎల్లారెడ్డి బల్దియా కేసులో హైకోర్టు
- అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ