జైపూర్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. రాజస్తాన్లోని జైపూర్లోని వ్యాక్స్ మ్యూజియంలో అతని మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు. వరల్డ్ హెరిటేజ్ డేను పురస్కరించుకుని ఈ విగ్రహాన్ని నెలకొల్పామని మ్యూజియం ఫౌండర్, డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ వెల్లడించారు. 35 కేజీల బరువు ఉన్న ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు రెండు నెలల టైమ్ పట్టిందని తెలిపాడు.
జైపూర్ మ్యూజియంలో విరాట్ మైనపు బొమ్మ
- క్రికెట్
- April 19, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై
- CSK vs PBKS: చెన్నై జోరుకు బ్రేక్.. సొంతగడ్డపైనే మట్టికరిపించిన పంజాబ్
- బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్
- అది హాస్పిటలా..! లేక పబ్బా; బాధ్యత మరిచిన సిబ్బంది
- Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. ఐకానిక్ స్టేడియంలో మ్యాచ్లు!
- గ్రేట్: అవయవ దాత తల్లికి అంత్యక్రియలు చేసిన వ్యక్తి
- అలర్ట్: గ్రూప్ 1 ఎగ్జామ్పై TSPSC కీలక ప్రకటన
- CMSS లో పోస్టులు భర్తీ.. నెలకు రూ. లక్ష జీతం
- ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొస్త : గడ్డం వంశీకృష్ణ
- చంద్రుడిపై అనకున్నదానికంటే ఎక్కువ నీటి ఆనవాళ్లు
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు
- SRH vs RR: 30వేల టికెట్స్ 5 నిమిషాల్లో సోల్డ్ ఔట్.. జోరుగా బ్లాక్ దందా.. ఫ్యాన్స్ ఫైర్
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..