రాష్ట్ర ప్రభుత్వం వలస కూలీలను ఆదుకోవడంలో విఫలమైందన్నారు బీజేపీ సీనియర్ నేత ,మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి. కేంద్రం ఇస్తున్న నిధులను.. రాష్ట్ర ప్రభుత్వం తామే ఇస్తున్నట్లు చెప్పుకుంటుందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వివేక్ పాల్గొన్నారు. 57 రోజులుగా పేదలకు, వలస కూలీలకు అన్నదానం చేసిన మొయినాబాద్ బీజేపీ నాయకులను అభినందించారు.
For More News..