నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. బోధన్ మండలం ఖండ్ గావ్ గ్రామంలో వీఆర్ఏ గౌతమ్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. గౌతమ్ ను కొందరు కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇసుకకు సంబంధించిన గొడవలే ఈ హత్యకు కారణమని వారన్నారు. తమకు న్యాయం చేయాలంటూ గౌతమ్ కుటుంబ సభ్యులు బోధన్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. వారికి మద్ధతుగా స్థానిక వీఆర్ఏలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు ఎక్కువయ్యాయని వారన్నారు.
అనుమానాస్పద స్థితిలో వీఆర్ఏ మృతి
- తెలంగాణం
- December 7, 2021
లేటెస్ట్
- మైనారిటీలపై మోదీ పరోక్ష దాడులు
- జేఈఈ మెయిన్లో మనోళ్లే టాప్
- ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్ విజేతలు సిఫ్ట్ కౌర్, నీరజ్
- ఈతకువెళ్లి తండ్రీకొడుకు మృతి
- ఫైనల్లో ఇండియా ఆర్చరీ జట్లు
- ఇయ్యాల సిద్దిపేటలో బీజేపీ బహిరంగ సభ : అమిత్షా
- దీపాన్షుకు గోల్డ్
- రాష్ట్రానికి పైసా పని చేయని.. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి : కేటీఆర్
- లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్లను బెదిరించింది : కవిత
- బీఆర్ఎస్ పని ఖతమైంది : లక్ష్మణ్
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది