వరంగల్
విద్యార్థుల ఉద్యమంతో .. రగులుతున్న కేయూ
పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయంటూ మొదలైన ఆందోళన పోలీసులు తమ కాళ్లు, చేతులు విరగ్గొట్టారని స్టూడెంట్స్ నిరసన సెలవులు, హాస్టళ్ల బం
Read Moreనేను కేయూ అధికారుల బాధితురాలినే..విద్యార్థుల బంద్కు సీతక్క మద్దతు
సెప్టెంబర్ 12వ తేదీన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వరంగల్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మద్దతు ప్రకటించారు. దీక
Read Moreములుగు జిల్లాలో పోడు రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య ఘర్షణ
ములుగు జిల్లాలో పోడు రైతులకు, అటవీశాఖ అధికారుల మధ్య ఘర్షణ జరిగింది. ఏటూరు నాగారం మండలం చిన్న బోయినపల్లిలో ఈ ఘటన జరిగింది. పొలం దున్నుతుండగా పోడు
Read Moreహౌరా ఎక్స్ ప్రెస్ లో పొగలు : వరంగల్ దగ్గర నిలిపివేత
హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా హౌరా వెళుతున్న హౌరా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు వచ్చాయి. 2023, సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం 12 గంటల ప్రాంతంలో వరంగల్ జిల్లా న
Read Moreసమస్యలను పట్టించుకోనోళ్లకు ఓటెందుకెయ్యాలి: ఎర్రబెల్లి ప్రదీప్రావు
వరంగల్సిటీ, వెలుగు : సమస్యలు పట్టించుకోని లీడర్లకు ఎందుకు ఓటెయ్యాలని బీజేపీ స్టేట్ లీడర్, వరంగల్ అర్బన్&zwn
Read Moreకాంగ్రెస్లో కొత్త, పాత పంచాయితీ .. ఎమ్మెల్యే టికెట్ల కోసం పోటాపోటీగా ప్రయత్నాలు
తూర్పులో కొండా, ఎర్రబెల్లి దంపతుల మధ్య ఫైట్ పశ్చిమలో రాజేందర్రెడ్డి వర్సెస్ రాఘవరెడ్డి వర్ధన్నపేట, పరకాల టి
Read Moreకేయూలో సెలవులు పొడిగింపు.. హాస్టళ్లకు తాళాలు
ఆన్లైన్ క్లాసులు మాత్రమే జరుగుతాయని ప్రకటన వీసీ బిల్డింగ్ ఎదుట విద్యార్థుల ఆందోళన ఉద్యమాన్ని నీరుగార్చేందుకేనని ఆరోపణ హనుమకొండ, వ
Read Moreకాళోజీ కుమారుడి కన్నుమూత
కిడ్నీ సంబంధ సమస్యతో మరణించిన రవికుమార్ కండ్లు డొనేట్ చేసిన కుటుంబ సభ్యులు హనుమకొండ, వెలుగు : ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఒక్కగానొక్క కొడుకు
Read Moreజనగాం టికెట్ నాదే..మెజార్టీతో ప్రజలే గెలపిస్తారు : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
తరిగొప్పుల మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టడం బీఆర్ఎస్ పార్టీకి విరుద్ధం అన్నారు ఎమ్మెల్యే ముత్తిరెడ్
Read Moreపరిహారం కోసం రైతుల రాస్తారోకో
నల్లబెల్లి, వెలుగు : వడగండ్ల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లించాలంటూ కాంగ్రెస్ లీడర్లు, రైతులు ఆందోళనకు దిగారు. శనివారం
Read Moreవిద్యార్థులు వర్సెస్ పోలీసులు.. సోషల్ మీడియాలో ఇరువర్గాల నడుమ వార్
కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్ డీ అడ్మిషన్లలో అక్రమాల ఆరోపణలు చిలికిచిలికి గాలివానలా మారాయి. పీహెచ్డీ కేటగిరి-1, కేటగిరి-2 అడ్మిషన్లలో అక్రమాలకు పాల్పడి
Read Moreప్రజా సంక్షేమమే బీజేపీ లక్ష్యం: హుస్సేన్ నాయక్
గూడూరు, వెలుగు : దేశ ప్రజల సంక్షేమమే బీజేపీ లక్ష్యమని గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ చెప్పారు. మండలంలోని పలు
Read Moreదళితబంధు ఇవ్వకుంటే ఊర్లోకి రానియ్యం
నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు : దళితబంధు ఇవ్వకుంటే బీఆర్ఎస్ లీడర్లను ఊర్లోకి రానివ్వబోమంటూ మహబూబాబాద్ జిల్లా కే
Read More












