వరంగల్
బీఆర్ఎస్ ధర్నా .. జనం లేక వెలవెల
కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు విడుదల చేయకుండా వివక్ష చూపడాన్ని నిరసిస్తూ ములుగు జిల్లా కలెక్టరేట్ దగ్గర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్న
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) వర్ధంతి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కాకా చ
Read More'కాకా' వర్థంతి : కాకా అంబేడ్కర్ కాలేజీలో వర్థంతి కార్యక్రమం
ఇవాళ మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి 9వ వర్ధంతి. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఆయన
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
యువకులపై బీట్ ఆఫీసర్ దాష్టీకం చేయని తప్పునకు కర్రలతో దాడి నేరం ఒప్పుకోవాలని 12 గంటల పాటు నిర్బంధం యువకుల్లో ఇద్దరు మైనర్లు కొత్తగూడ, వెలుగు : ఓ
Read Moreగర్భిణుల కోసమే న్యూట్రిషన్ కిట్లు
రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ప్రారంభమైన కిట్ల పంపిణీ జయశంకర్ భూపాలపల్లి,
Read Moreవరంగల్ మెట్రోపై.. రాష్ట్రం సైలెన్స్
ప్రాజెక్టు కోసం మళ్లీ ప్రతిపాదనలు పంపాలన్న కేంద్రం వరంగల్, వెలుగు : హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్కు త్వరలోనే మెట్రో రైల
Read Moreపేదలకు పట్టాలివ్వకపోతే హైదరాబాద్ను ముట్టడిస్తాం
పేదలకు పట్టాలివ్వకపోతే హైదరాబాద్ను ముట్టడిస్తాం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హనుమకొండ/ధర్మసాగర్, వెలుగు : ఎన్న
Read Moreపాకాల సందర్శనకు వెళితే.. ఇష్టమొచ్చినట్లు కొట్టిండు
పాకాల సందర్శనకు వెళితే.. అకారణంగా తమను బీట్ ఆఫీసర్ చితకబాదాడని వరంగల్ జిల్లాకు చెందిన యువకులు ఆరోపించారు. దుగ్గొండి మండలానికి చెందిన యువకులు పాక
Read Moreహనుమకొండలోని కాళోజీ జంక్షన్ వద్ద ఉద్రిక్తత
హనుమకొండ జిల్లా : హనుమకొండలోని కాళోజీ జంక్షన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ఏకశిలా పార్క
Read Moreవరంగల్ ఎనుమాముల పోలీస్ స్టేషన్ ప్రారంభించిన ఎర్రబెల్లి దయాకర్ రావు
వరంగల్ : ఎనుమాముల మార్కెట్ యార్డుకు గొప్ప చరిత్ర ఉందని, దీన్ని కాపాడటం అందరి బాధ్యత అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
పర్వతగిరి(సంగెం), వెలుగు: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజలను కోరారు. మంగళవారం వరంగల్ జిల్లాలోని సంగెం,
Read Moreషాపింగ్ కాంప్లెక్స్, హరిత హోటల్మాటలకే పరిమితం
టూరిజం గెస్ట్ హౌజ్ కట్టలే.. టెంపుల్ చుట్టూ రోడ్డు వేయలే.. నిరుడు జాతర సమీక్షలో ఎన్నో హామీలి
Read Moreప్రశ్నించిన వారిపై కేసులు పెడితే.. వరంగల్ లో గల్లీగల్లీ గళమెత్తుతుంది : రాకేశ్ రెడ్డి
వరంగల్ సిటీ, వెలుగు: కాలనీలో సమస్యల గురించి ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొద్ది
Read More












