వరంగల్

వరంగల్ సిటీలో ‘ఆపరేషన్ రోప్’ నిర్వహిస్తాం:సీపీ ఏవీ రంగనాథ్

హనుమకొండ వెలుగు: హైదరాబాద్ తరహాలో వరంగల్ సిటీలో ‘ఆపరేషన్ రోప్’ నిర్వహిస్తామని సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ ఇ

Read More

రాష్ట్రంలోకి మావోయిస్టు యాక్షన్‌‌ టీమ్‌‌లు..అప్రమత్తమైన పోలీసులు

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: రాష్ట్రంలో మావోయిస్టు యాక్షన్​ టీంలు ప్రవేశించాయనే వార్తలతో పోలీసులు అలర్ట్​అయ్యారు. డిసెంబర్ 2 నుంచి 8 &

Read More

వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 3 వేల ఫిర్యాదులు

రూ.16 కోట్లకు పైగా నష్టపోయిన బాధితులు  పోయినేడు 129 కేసులు.. ఈసారి 610 ఎఫ్ఐఆర్ లు కేసులను సాల్వ్ చేయలేకపోతున్న పోలీసులు  సైబర్ స్టే

Read More

రాష్ట్రాన్ని మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి:డీజీపీ

రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నా.. పెట్టు బడులు రావాలన్నా.. నక్సల్స్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ- చత్త

Read More

ములుగు జిల్లాలో ఇవాళ డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన 

ములుగు : ములుగు జిల్లా ఏజెన్సీలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. -వెంకటాపురం మండలం ఆలుబాకలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్ట

Read More

జాబ్‍ రిక్రూట్‍మెంట్లలో ట్రాన్స్​జెండర్ల ఇబ్బందులు

వరంగల్‍, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పోటీ పడుతున్న వేలాదిమంది ట్రాన్స్​జెండర్లు సరికొత్త సమస్యతో ఇబ్బంది పడుతున్నార

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

బ్రిడ్జి నిర్మాణ పనులు స్పీడప్​ చేయాలి :  కలెక్టర్​ శశాంక మహబూబాబాద్, వెలుగు : బ్రిడ్జి నిర్మాణ పనులు స్పీడప్​ చేయాలని  మహబూబాబాద్​క

Read More

గ్రేటర్‍ పాలన ఆగమాగం

వరంగల్​ బల్దియాలో నెలల తరబడి నిధుల కొరత  సీఎం కేసీఆర్‍, మంత్రి కేటీఆర్‍ చెప్పిన ఫండ్స్ ఇయ్యలే.. పెండింగ్‍ బిల్లుల కోసం కాంట్రాక్టర్

Read More

రేపటి నుంచి నిట్​లో ‘టెక్నోజియాన్​’ ఫెస్ట్

ప్రారంభోత్సవానికి రానున్న రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు జి. సతీశ్​ రెడ్డి కాజీపేట, వెలుగు : వరంగల్ నిట్​లో ఈనెల 16 నుంచి 18 వరకు టెక్నోజియాన్​ ఫెస

Read More

జనగామ కలెక్టరేట్​ను ముట్టడించిన మహిళలు

జనగామ, వెలుగు: ఇండ్ల స్థలాలు కేటాయించాలంటూ సుమారు రెండు వేల మంది మహిళలు బుధవారం జనగామ కలెక్టరేట్​ను ముట్టడించారు. రెండు గంటల పాటు నినాదాలతో హోరెత్తించ

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఎల్కతుర్తి, వెలుగు: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఎనిమిదేండ్లు గడిచినా పేదలకు గుంట భూమి కూడా పంపిణీ చేయలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు

Read More

కేసీఆర్ కిట్ పథకం క్షేత్రస్థాయిలో అమలు కావట్లే

    సీకేఎంలో 17,242 మందికి పెండింగ్     ఉమ్మడి జిల్లా వ్యాప్తంగాఇదే పరిస్థితి వరంగల్, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్ర

Read More

పోడు పట్టాలకు పైసలడుగుతున్రు

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: పోడు పట్టాల కోసం అటవీశాఖ సిబ్బంది పైసలు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చం

Read More