జనగామ జిల్లా : స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మరోసారి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చురకలంటించారు. ఒకే వేదికపై కూర్చున్న రాజయ్యకు పరోక్షంగా చురకలంటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని, ప్రవర్తన, వ్యవహారం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ‘వేల కళ్ళు మనల్ని చూస్తుంటాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి. అప్పుడే ప్రభుత్వం పరువు, పార్టీ పరువు బాగుంటది. రేపు ఎన్నికలకు వెళ్తే ప్రజలే ఎదురొచ్చి ఓట్లేస్తారు’ అంటూ రాజయ్యకు పరోక్షంగా విమర్శించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, స్టేషన్ ఘనపుర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు.
Kadiyam vs Rajaiah: మాటలు జాగ్రత్త
- వరంగల్
- February 24, 2023
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- బీఆర్ఎస్ పని ఖతమైంది : లక్ష్మణ్
- సీన్లోకి మన్నె.. ఆసక్తికరంగా పాలమూరు రాజకీయం
- సైబర్ సెక్యూరిటీపై అసోచామ్ కాన్ఫరెన్స్
- గడ్డం వంశీకృష్ణ గెలవాలని పూజలు
- గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తప్పంతా ఆఫీసర్లదేనట.!
- మంచిర్యాలలో వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్
- ప్రజల సంపదను లాక్కోవాలని కాంగ్రెస్ చూస్తున్నది: మోదీ
- నాలుగో క్వార్టర్లో .. హెచ్యూఎల్ లాభం రూ. 2,561 కోట్లు
- వంశీకృష్ణకే మాదిగల మద్దతు
- థానోస్ టెక్నాలజీ ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభం
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు