జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్ సభలో కొంతమంది ప్లకార్డులు ప్రదర్శించడం కలకలం రేపింది. ‘శ్రీలక్ష్మీ రియల్ ఎస్టేట్ లో భూపాలపల్లి ఎమ్మెల్యే అనుచురుల భూ కబ్జాలను అరికట్టాలి.. మాకు న్యాయం చేయాలి’ అంటూ సభలో కొందరు బాధితులు ప్ల కార్డులు ప్రదర్శించారు. శ్రీ లక్ష్మీ రియల్ ఎస్టేట్ లో 2005లో ప్లాట్లు కొన్న వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కబ్జాదారులపై వెంటనే కేసులు నమోదు చేయాలంటూ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు.
మంత్రి కేటీఆర్ సభలో ప్లకార్డుల కలకలం
- వరంగల్
- February 23, 2023
లేటెస్ట్
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- వైసీపీకి మద్దతు తెలిపిన దిల్ రాజు.. వీడియో వైరల్..
- కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న
- 3పార్లమెంట్, 11అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..
- ప్రభుత్వ భూములు కబ్జా.. జగద్గిరిగుట్టలో రౌడీ షీటర్ అరెస్ట్
- DC vs GT: సిక్సులతో హోరెత్తించిన పంత్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?
- మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- లోక్ సభ ఎన్నికల బరిలో మా ఊరి పొలిమేర నటి
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి