జనగాం : కంటి వెలుగు పేరుతో సీఎం కేసీఆర్ వ్యాపారం చేస్తుండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఓట్ల కోసమే ఈ పథకం ప్రారంభించారన్న ఆయన.. అందుకే 18 ఏండ్లు దాటినవారికే కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రజల కన్నా ముందు సీఎం కేసీఆర్ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో తాగేందుకు గుక్కెడు నీళ్లు లేకపోయినా, వాడవాడలా బెల్టు షాపులు మాత్రం ఉన్నాయని బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు కానీ కేసీఆర్ ఇంట్లో మాత్రం అందరికీ ఉద్యోగాలున్నాయని విమర్శించారు. సంక్షేమ పథకాలకు పైసల్లేవంటున్న ముఖ్యమంత్రి.. కవితకు దొంగ సారా తయారీకి రూ. 100 కోట్ల పెట్టుబడి మాత్రం పెట్టాడని ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న సంక్షేమ పథకాలను మేమే ఇస్తున్నమని ముఖ్యమంత్రి ప్రచారం చేసుకుంటున్నారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ పార్టీ ధనికుల పార్టీ అయితే బీజేపీ పేదల పార్టీ అని, నాయకులకు తయారు చేసేందుకే బీజేపీ కార్నర్ మీటింగ్ లు నిర్వహిస్తోందని స్పష్టం చేశారు.
కంటి వెలుగు పేరుతో కేసీఆర్ ఓట్ల వ్యాపారం : బండి సంజయ్
- వరంగల్
- February 25, 2023
లేటెస్ట్
- CSK vs LSG: సెంచరీతో దుమ్ములేపిన స్టోయినీస్.. గెలిచే మ్యాచ్ లో ఓడిన చెన్నై
- పొలంలో మహిళా రైతుపై దాడి చేసి.. సినీఫక్కీలో చైన్ స్నాచింగ్
- దర్యాప్తు చేయకుండా.. కేసును మూసివేసే ప్రయత్నం.. ఎస్ఐ సస్పెండ్
- కుత్బుల్లాపూర్ లో విషాదం.. నీటి సంపులో మహిళా మృతదేహం
- కడియం కుట్రలకు తెరలేపి పార్టీని చిల్చిండు : కేటీఆర్
- పవన్ కోసం మెగాస్టార్: పిఠాపురంలో పర్యటన..
- రైతులను నిండా ముంచిదే బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ
- CSK vs LSG: సెంచరీతో చెలరేగిన గైక్వాడ్.. లక్నో ముందు భారీ టార్గెట్
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- Regina Cassandra: బీచ్లో చెత్త ఏరిన బ్యూటీ రెజీనా..చీరందంలో క్లీన్ అండ్ గ్రీన్!
Most Read News
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- అసదుద్దీన్పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు
- కవిత నిజాలు చెప్తలే