తుంగభద్రకు పెరుగుతున్న నీటి మట్టం

తుంగభద్రకు పెరుగుతున్న నీటి మట్టం

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో.. తుంగభద్ర జలశాయనికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో రోజు రోజుకు నీటి మట్టం పెరుగుతోంది. తుంగభద్ర జాలాశయం ఇన్‌ ఫ్లో 26946 క్యూసెక్కులు ఉండగా… అవుట్ ఫ్లో 247 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుత నీటిమట్టం 1589.28 అడుగులు ఉండగా… నీటినిల్వ 9.314 టీఎంసీలుగా ఉంది.