కోల్కతా: సొంతగడ్డపై వరుస విక్టరీలతో జోరుమీదున్న టీమ్ఇండియా టీ20 సిరీస్ ఖాతాలో వేసుకునేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే వన్డే సిరీస్లో వెస్టిండీస్ను వైట్వాష్ చేసిన రోహిత్ సేన.. అదే జోరులో టీ20 ట్రోఫీ పట్టేయాలని పక్కా ప్లాన్ తో వస్తుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సెకండ్ టీ20 ప్రారంభమైంది. టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
Toss news from Eden Gardens ?
— ICC (@ICC) February 18, 2022
West Indies have opted to bowl in the second #INDvWI T20I. pic.twitter.com/tLVJ31O1Ip