యాదాద్రి ఆలయ సమాచారం కోసం హైదరాబాద్ బర్కత్ పురాలో యాదాద్రి భవన్ ప్రారంభించారు మంత్రులు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని, జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి పాల్గొన్నారు. 8 కోట్ల రూపాయల వ్యయంతో యాదాద్రి భవన్ నిర్మించామన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. యాదాద్రి ఆలయానికి సంబంధించిన ఆర్జిత సేవలు, కల్యాణం, గదుల బుకింగ్ ఇక్కడి నుంచే చేసుకునేలా సదుపాయం కల్పించామన్నారు.
బర్కత్ పురాలో ‘యాదాద్రి భవన్’ ప్రారంభం
- హైదరాబాద్
- June 14, 2019
లేటెస్ట్
- ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇంట్లో దీపాదాస్ మున్షీ బ్రేక్ ఫాస్ట్
- ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వెహికల్ తనిఖీ
- టూల్స్ గాడ్జెట్స్ : మినీ కూలర్
- కవర్ స్టోరీ : పిల్లలు వద్దంటున్న చాలామంది కపుల్స్!
- 2026 నాటికి పూర్తిస్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలు
- చామరాజ నగర్లోని ఓ బూత్లో రీ పోలింగ్
- ‘పాలేరు’ కట్ట సేఫ్టీని పరిశీలించిన ఐబీఎస్ఈ
- సూర్యపేటలో ప్రేమజంట ఆత్మహత్య
- లోక్సభ ఎన్నికల తర్వాత ‘కారు’ స్క్రాప్కే..బీఆర్ఎస్ ఒక్క సీటు గెలవదు
- లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అతిగా వ్యవహరిస్తోంది: కేజ్రీవాల్
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం