కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ బస్టాండ్ లో పర్సు పోయిందని, దొరకకుంటే చస్తానంటూ ఓ యువకుడు ఆదివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పైకి ఎక్కి హంగామా చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నేరువరం మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన చింటూ అలియాస్ రాజు శనివారం రాత్రి కరీంనగర్ బస్టాండ్కు వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు పర్సు దొంగిలించారు. రాత్రి నుంచి పోలీసులకు చెప్పినా పట్టించుకుంటలేరని పోలీస్స్టేషన్ పైకి ఎక్కి కూర్చున్నాడు. పర్సు దొరకకుంటే దూకి చస్తానని బెదిరించాడు. సిబ్బంది అప్రమత్తమై రాజును కిందికి దింపే ప్రయత్నం చేసినా వినకుండా ఆరగంట పాటు హంగామా చేశాడు. చివరికి అతన్ని మాటల్లో పెట్టి బిల్డింగ్పై నుంచి కిందికి దించారు. రాజు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పర్సు పోయిందని పోలీస్స్టేషన్ పైకెక్కి హంగామా
- కరీంనగర్
- August 7, 2023
లేటెస్ట్
- తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం: కేసీఆర్
- పిచ్చి పీక్స్కు చేరింది.. భార్యతో రొమాంటిక్ సాంగ్... సోషల్మీడియాలో అప్ లోడ్
- Spirit: ప్రభాస్ స్పిరిట్లో..ఇద్దరు టాప్ హీరోయిన్లు!
- రిజర్వేషన్లను టచ్ చేస్తే.. తోడ్కలు తీస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే ఉద్యమిస్తాం : సీపీఐ నారాయణ
- వణుకుడే : క్యాబేజీలో పాము పిల్ల
- డ్యామ్ కూలి 40 మంది మృతి
- కాళేశ్వరం కేసులో హరీశ్ రావు జైలుకే: రాజగోపాల్ రెడ్డి
- పోరుమామిళ్లలో ఎర్రచందనం స్వాధీనం ... ఒకరు అరెస్ట్
Most Read News
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- T20 World Cup 2024: న్యూజిలాండ్ లెక్కే వేరు: పిల్లలతో వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రకటన
- CSK vs SRH: ఒక్కడే 5 క్యాచ్ లు.. ఐపీఎల్ చరిత్రలో చెన్నై ప్లేయర్ ఆల్టైం రికార్డ్
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్