కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు ఏపీ సీఎం జగన్. పోలవరం ప్రాజెక్ట్ ను త్వరగా పూర్తి చేయడానికి సాయం చేయాలని కోరారు. సవరించిన ప్రాజెక్ట్ వ్యయం 55 వేల 656 కోట్ల రూపాయల ఖర్చును ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. 2005- 06తో పోలిస్తే 2017–18 నాటికి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య 44 వేల కుటుంబాల నుంచి లక్ష కటుంబాలకు పెరిగిందన్నారు. అలాగే ముంపునకు గురవుతున్న ఇళ్ల సంఖ్య కూడా పెరిగిందన్నారు. దీనివల్ల ఆర్ అండ్ ఆర్ కోసం పెట్టాల్సిన ఖర్చు పెరిగిపోయిందని చెప్పారు. పోలవరం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా 1779 కోట్ల రూపాయలు రీయింబర్స్ చేయాల్సి ఉందని కేంద్రమంత్రికి వివరించారు సీఎం జగన్ .
కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన జగన్
- దేశం
- December 16, 2020
లేటెస్ట్
- మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంచనల వ్యాఖ్యలు
- ఎంతకు తెగించార్రా?: అటాక్ను తిప్పికొట్టిన బిజినెస్ మ్యాన్
- మోదీ, అమిత్ షాకు నా గురించి తెల్వదనుకుంటా: రేవంత్ రెడ్డి
- Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఈ హారర్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వైసీపీ అంటే 3కబ్జాలు, 6సెటిల్మెంట్లు.. పవన్ కళ్యాణ్
- LSG vs KKR: నరైన్ సిక్సర్ల సునామీ.. లక్నో బౌలర్లకు ఏడుపు ఒక్కటే తక్కువ
- Chitram Chudara Official OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ..స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..వివరాలివే
- క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..
- అయోధ్యలో మోదీ రోడ్ షో
- Aditya Kapur-Ananya Panday: ప్రియుడితో అనన్య పాండే బ్రేకప్ చేసుకుందా?రెండేళ్ల బంధం మధ్యలోనే మటాష్!..వివరాలివే
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?