గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రంధశిరి గ్రామంలో వైసీపీ-టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. దీంతో కిలారి శ్రీను, కిలారి సాంబయ్య, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని సత్తెనపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ట్రాక్టర్, బైక్ లను ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాల వారిని గృహనిర్బంధం చేశారు.
గుంటూరు: కొట్టుకున్న టీడీపీ-వైసీపీ కార్యర్తలు
- ఆంధ్రప్రదేశ్
- September 10, 2019
లేటెస్ట్
- కాంగ్రెస్ గెలుపు ఖాయం : రఘువీర్ రెడ్డి
- సూర్యాపేట జిల్లాలో 74.61 శాతం పోలింగ్ : కలెక్టర్ వెంకట్ రావు
- విద్యుత్శాఖ అలర్ట్
- మావోయిస్టుల ఇలాకాలో ప్రశాంతంగా పోలింగ్
- పోలింగ్ తీరు పరిశీలించిన ఆఫీసర్లు
- ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్
- చేతివేళ్లతో కీబోర్డ్పై టాలెంట్ .. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్
- ఊపిరి పీల్చుకున్న పోలీసులు
- శ్రీరామపునర్వసు దీక్షల విరమణ
- కామారెడ్డిలో పెరిగిన పోలింగ్
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!