కొమరం భీమ్ జిల్లా: తిర్యాని గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కరోనా నిబంధనల మేరకు ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రుల భేటీని హాస్టల్ సిబ్బంది రద్దు చేశారు. హాస్టల్ కి వచ్చిన తల్లిదండ్రులను తనతో కలవనీయక పోవడంతో విద్యార్థిని మనస్తాపానికి గురైందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. తిర్యాణి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ లో పురుగుల మందు ఎలా వచ్చిందన్న దానిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
- తెలంగాణం
- November 22, 2021
లేటెస్ట్
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- రేవంత్ ను పొగిడి.. భుజంపై చేయి వేసిన రాహుల్
- సీఐడీ కాదు, సీబీఐ, ఇంటర్పోల్ కేసులు పెట్టుకో.. తగ్గేదిలేదు... నారా లోకేష్
- మహిళా ఎంపీపై లైంగిక దాడి... ఎక్కడంటే..
- LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. గెలిస్తే కోల్కతా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం!
- PBKS vs CSK: తిప్పేసిన చెన్నై బౌలర్లు.. పంజాబ్ ఖాతాలో ఏడో ఓటమి
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- Sukumar: నాన్నకు ప్రేమతో,ఆర్య 2లో ఓ మేజర్ ఎపిసోడ్కు..అర్జున్ వై కె డైరెక్షన్ చేశాడు
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ