భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. మంగళవారం రాత్రి తొమ్మిదో మైలుతండా - రోళ్ళపాడు క్రాస్ రోడ్ మధ్య కారు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొని కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో సీఆర్ పీఎఫ్ జవాను మాళోతు జగదీష్ బాబు (30) మృతి చెందాడు. టేకులపల్లి మండలం మద్రాసుతండాకు చెందిన జగదీష్ చెన్నై లో సీఆర్ పీఎఫ్ జవాన్గా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం సెలవు పై ఇంటికి వచ్చాడు.ఆయనకు భార్య పుష్పలత, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
- తెలంగాణం
- August 18, 2021
లేటెస్ట్
- సిక్కుల పవిత్ర గ్రంథంలో పేజీలు చించాడని చావబాదారు.. చివరికి
- చంద్రబాబు చెప్పిందే అమిత్ షా మాట్లాడారు.. సజ్జల
- Raju Yadav Trailer: తేజ సజ్జ చేతుల మీదుగా గెటప్ శ్రీను రాజు యాదవ్ ట్రైలర్ రిలీజ్
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- గ్రామాల్లోకి కోతులొస్తే కేసీఆర్ బొమ్మ పెట్టండి: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
- PBKS vs CSK: దూబే గోల్డెన్ డక్.. చెన్నైకి షాక్ల మీద షాక్లు
- ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా: గడ్డం వంశీకృష్ణ
- Health News: సమ్మర్ సీజన్.. ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే సంగతి...
- పోస్టల్ బ్యాలెట్లకు మరో అవకాశం... ముఖేష్ కుమార్ మీనా
- తెలంగాణ మర్లపడ్డది.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారం మాదే: కేసీఆర్
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు