భద్రాచలం,వెలుగు : భద్రాచలంలోని బస్టాండ్ ఎదురుగా శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ కోడె దూడ చనిపోయింది. గ్రామ పంచాయతీ ఆఫీసర్ల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో పట్టణ బీజేపీ లీడర్లు యర్రంరాజు బెహరా, నాగబాబు, గోమాత సంరక్షణ కమిటీ కలిసి కళేబరాన్ని పంచాయతీ ట్రాక్టర్ పై గోదావరి ఒడ్డుకు తీసుకువెళ్లారు. అక్కడ ఇసుకలో గొయ్యి తీయించి లాంఛనంగా అంత్యక్రియలు నిర్వహించారు.
కోడెదూడకు లాంఛనంగా అంత్యక్రియలు
- తెలంగాణం
- August 16, 2021
లేటెస్ట్
- అమిత్ షా ఫేక్ వీడియో కేసు .. పోలీస్ కస్టడీకి అరుణ్ రెడ్డి
- బెయిల్ మీదున్నోళ్లు దేశాన్ని ఉద్ధరిస్తరా?
- వడదెబ్బతో తెలంగాణలో ఆరుగురు మృతి
- నాలుగో దశలో 20 శాతం మంది నేరచరితులు
- నేను మంచోడినైతే శంఖం గుర్తుకు ఓటేయండి: ఒడిశా సీఎం
- పార్ట్టైం జాబ్ పేరుతో రూ.24లక్షలు కొట్టేసిన్రు
- ఒడిశా ఎన్నికల బరిలో 17 మంది కోటీశ్వరులు
- కాంగ్రెస్వి అబద్ధాలు.. బీజేపొళ్లు లంగలు.. ఆ రెండు పార్టీలను నమ్మొద్దు: కేటీఆర్
- ఉత్తరప్రదేశ్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతది: అఖిలేశ్ యాదవ్
- టీడీపీ మద్దతు కోరిన ఖమ్మం బీఆర్ఎస్ క్యాండిడేట్ నామా నాగేశ్వరరావు
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్