బుదౌన్: మూడో దశ పోలింగ్లో ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ పూర్తిగా వాష్ అవుట్ అవుతుందని సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఆ పార్టీ సమాజంలోని అన్ని వర్గాలకు ఫేక్ మాటలు చెప్పడం, తప్పుడు వాగ్దానాలు చేయడం తప్ప ఇంకేం చేయలేదన్నారు. ఆదాయం రెండింతలు చేస్తామని చెప్పి రైతులను మోసం చేసిందన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రైతులకు మేలు చేసేలా ఎంఎస్పీ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. శనివారం బుదౌన్ లోక్సభ స్థానం పరిధిలోని నాధా టౌన్ లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మే 7న జరగనున్న మూడో ఫేజ్ ఎన్నికల్లో రైతులు, సామాన్య పౌరులు బీజేపీని యూపీ నుంచి ఏడు మైళ్ల దూరం తరిమికొడతారని చెప్పారు.
ఉత్తరప్రదేశ్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతది: అఖిలేశ్ యాదవ్
- దేశం
- May 5, 2024
లేటెస్ట్
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు