శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేంద్రస్వామికి .. 249 గ్రాముల వెండి కిరీటం బహూకరణ

శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేంద్రస్వామికి .. 249 గ్రాముల వెండి కిరీటం బహూకరణ

అలంపూర్, వెలుగు: శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేంద్రస్వామికి హైదరాబాద్ కు చెందిన తామరాడ ప్రసాద్ ఆదివారం రూ.25 వేల విలువైన 249 గ్రాముల వెండి కిరీటాన్ని బహూకరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.