మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లిలో గురుకుల పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. తెలంగాణ బాలుర గురుకులంలో సరైన సౌకర్యాలు లేవంటూ నిరసన తెలిపారు. తాగడానికి నీరు కూడా ఉండటంలేదని, అలాగే సరైన ఆహారం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే టీసీ ఇచ్చేస్తామంటూ టీచర్లు బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు.
మరిన్ని వార్తల కోసం..
విద్యార్థుల గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు
ఎయిర్ పోర్టులో యువతికి స్వీట్లు తినిపించిన పేరంట్స్