హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్లకు నేటితో పదేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో బాంబు పేలుళ్లలో మరణించిన వారికి స్థానికులు నివాళులర్పించారు. 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం 6.45 నిముషాలకు పేలుళ్ళు జరగగా.. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడగా.. ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు అప్పట్లో ఉరి శిక్ష ఖరారు చేసింది. కానీ ఆ శిక్షను ఎన్ఐఏ కోర్టు ఇంకా అమలు చేయకపోవడం గమనార్హం. దీంతో దోషులకు వెంటనే ఉరి శిక్ష అమలు చేయాలనీ బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల పదేళ్లు పూర్తి
- హైదరాబాద్
- February 21, 2023
లేటెస్ట్
- AC క్లీనింగ్ చిట్కాలు: మీ ఏసీ కూలింగ్ అవడం లేదా..ఇలా చేయండి
- Womens T20 World Cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్.. అర్హత సాధించిన శ్రీలంక, స్కాట్లాండ్
- జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్కు బెయిల్
- ల్యాండ్ టైటిలింగ్పై చంద్రబాబు దుష్ప్రచారం: సీఎం జగన్
- బండలవాగు ప్రాజెక్టు నిర్మించి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం : రాజ్ ఠాకుర్
- జగిత్యాలలో తన గురువును కలిసిన కేసీఆర్
- KKR: నరైన్ నవ్వడు, నవ్వలేడు.. అదొక మిరాకిల్: ఆండ్రీ రస్సెల్
- Koratala Siva: ఎన్టీఆర్ అభిమానులు కాలర్ ఎగరేసేలా..దేవర ప్రత్యేకంగా నిలుస్తుంది
- T20 World Cup 2024: కోహ్లీ కోసం ప్లాన్ సిద్ధంగా ఉంది.. వరల్డ్ కప్ మ్యాచ్పై బాబర్
- ఇన్స్టాల్మెంట్లో బైక్ తీసుకొని రాజాసింగ్ నంబర్ ఇచ్చిండు
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- పోతురాజు దినేష్ ఇక లేరు
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- మహిళా ఎంపీపై లైంగిక దాడి... ఎక్కడంటే..