కారును ఢీ కొట్టిన ట్రక్కు..11 మంది దుర్మరణం

కారును ఢీ కొట్టిన ట్రక్కు..11 మంది దుర్మరణం

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగౌర్ -బికానీర్‌ నేషనల్ హైవేపై ఈ రోజు ఉదయం క్రూయిజర్ ట్రక్కును  ఢీ కొట్టింది. ఈ ఘటనలో తో 11 మంది మరణించగా... మరో 7 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని బికానీర్‌లోని నోఖాలోని ఆసుపత్రికి తరలించారు.