
ఢిల్లీలో మరో 15 మందిలో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు ఎయిమ్స్ డాక్టర్లు నిర్ధారించారు. ఇటలీనుంచి ఇండియాకు వచ్చిన 21 మందికి పరీక్షలు చేసిన చేసిన ఎయిమ్స్ డాక్టర్లు… 14 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించారు . వీరిని వెంటనే ఢిల్లీకి దగ్గర్లోని చావ్లా ITBP ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు. ప్రత్యేక డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. భారత్ లో ఇప్పటి వరకు 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Union Health Minister Harsh Vardhan: 14 out of 21 Italian nationals have found positive for coronavirus. They have been sent to at Indo-Tibetan Border Police's (ITBP) quarantine facility in Chhawla. pic.twitter.com/IJqP1e13tT
— ANI (@ANI) March 4, 2020