నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి లోయలోకి బోల్తా కొట్టడంతో 17 మంది చనిపోగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 8మంది మహిళలు ఉన్నారు. అర్ఘకాచి జిల్లాలోని సింధికార్క నుంచి రూపందేహీ జిల్లా కేంద్రానికి బయలుదేరిన బస్సు దారి మధ్యలో ప్రమాదానికి గురైంది. నిన్న సాయంత్రం ఘాట్ రోడ్డులో బయలు దేరిన బస్సు మార్గమధ్యలో అదుపు తప్పింది. బస్సును కంట్రోల్ చేయడంలో డ్రైవర్ విఫలం కావడంతో లోయలోకి బస్సు దూసుకు పోవడంతో పాటు బోల్తా కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణికులు ఎక్కువ మంది అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన 10 మందిని ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
నేపాల్ రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి
- క్రైమ్
- November 28, 2019
లేటెస్ట్
- తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి
- హైదరాబాద్ పోలింగ్పై ఈసీ ఫోకస్ పెట్టాలి : నిరంజన్
- నిజామాబాద్ పద్మవ్యూహమని తెలిసినా పోటీ చేశా : జీవన్ రెడ్డి
- వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను..రిపేర్ చేయండి : మంత్రి కోమటిరెడ్డి
- కన్నప్పలో కీ రోల్
- ఎమ్మెల్యే కారు నంబరుతో మరో కారు చక్కర్లు
- కేఏ పాల్పై చీటింగ్ కేసు
- బుట్టబొమ్మకి..కోలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్
- రైతులను మోసం చేస్తున్నరు : మహేశ్వర్ రెడ్డి
- ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
Most Read News
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి