తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు ఉచిత దర్శనానికి 20 గంటల సమయం పడుతుండదని దేవాదయ శాఖ అధికారులు వెల్లడించారు. 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు.
మంటలు చెలరేగిన ప్రాంతాన్ని పరిశీలించిన ధర్మారెడ్డి..
గోవింద రాజ స్వామి ఆలయ సమీపంలో ఇటీవల మంటలు చెలరేగిన ప్రాంతాన్ని టీటీడీ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ ధర్మా రెడ్డి పరిశీలించారు. గుడికి ఎలాంటి ప్రమాదం లేదని.. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ ని నమ్మవద్దని కోరారు.