జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. షోఫియాన్ లో జరుగుతున్న ఎన్ కౌంటర్ లో ఇప్పటివరకూ లష్కర్ ఏ తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రత బలగాలు కాల్చి చంపాయి. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. షోఫియాన్ జిల్లా బుద్గామ్ లో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో కశ్మీర్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే టెర్రరిస్టులకు పోలీసులకు, మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు చనిపోయినట్లు పోలీసులు చెప్పారు. మరోవైపు బుద్గాంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఆఫీసర్ తీవ్రంగా గాయపడ్డాడు.
ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
- దేశం
- February 19, 2021
లేటెస్ట్
- MI vs SRH: కమ్మేసిన సూరీడు.. హైదరాబాద్కు తప్పని ఓటమి
- ఆల్ ది బెస్ట్ మేడమ్: రేపు అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్..ముచ్చటగా మూడోసారి
- T20 World Cup 2024: భారత వరల్డ్ కప్ జెర్సీకి కాషాయ రంగు.. నెట్టింట ట్రోలింగ్
- Malayalam Director Harikumar: ప్రముఖ దర్శకుడు,కథా రచయిత కన్నుమూత
- పెట్టుబడుల పేరుతో హైదరాబాద్ లో రూ. 6 కోట్ల స్కాం
- Rajamouli Media Interaction: రేపు మీడియా ముందుకు రానున్న రాజమౌళి..మహేశ్తో సినిమాపై అప్డేట్!
- ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారా... ప్రాణాంతక వ్యాధులకు స్వాగతం చెప్పినట్టే..
- MI vs SRH: కమిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. గట్టెక్కిన సన్రైజర్స్
- 10 ఏండ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశారో చెప్పాలి : శ్రీధర్ బాబు
- కాంగ్రెస్ కు ఓటేస్తే జిల్లాలను పోగొట్టుకోవాల్సి వస్తది : హరీష్ రావు
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల
- అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ