ఢిల్లీలో రాబోయే నెల రోజుల్లో 44 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అందులో కేంద్ర ప్రభుత్వం 8 ప్లాంట్లను ఏర్పాటు చేస్తుండగా.. తాము 36 ప్లాంట్లను నెలకొల్పుతున్నట్లు చెప్పారు.మెడికల్ ఆక్సిజన్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్న కారణంగా ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము ఏర్పాటు చేయబోతున్న ప్లాంట్లలో ఫ్రాన్స్ నుంచి 21 రెడీమేడ్ ఆక్సిజన్ ప్లాంట్లను తెప్పించుకుంటున్నామన్నారు. మిగతా 15 ప్లాంట్లను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్ ట్యాంకర్ల కొరత ఉందని, కాబట్టి బ్యాంకాక్ నుంచి 18 ట్యాంకర్లను దిగుమతి చేసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో ఆక్సిజన్ కొరతకు సంబంధించిన పరిస్థితి కొంత అదుపులోకి వచ్చిందని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. ఆక్సిజన్ సరఫరా మెరుగుపడిందని, ఆస్పత్రులు మళ్లీ రోగులను చేర్చుకుంటున్నాయని చెప్పారు.
నెల రోజుల్లో ఢిల్లీలో 44 ఆక్సిజన్ ప్లాంట్లు
- దేశం
- April 27, 2021
లేటెస్ట్
- బీహార్ లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి, 12మందికి తీవ్ర గాయాలు
- నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న
- తిరుపతిలో వైసీపీ, టీడీపీ మధ్య వార్.. నామినేషన్ ర్యాలీలో ఉద్రిక్తత..
- Rajinikanth Coolie: ఇదికదా సూపర్ స్టార్ రేంజ్ అంటే.. కూలీ కోసం టాప్ రెమ్యునరేషన్
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- కోళ్ళకూ భావోద్వేగాలుంటాయి.. మూడ్ను బట్టి ముఖం రంగు మారుస్తాయి
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- SRH vs RCB: RCBతో హై వోల్టేజ్ మ్యాచ్.. మార్కరం స్థానంలో విధ్వంసకర హిట్టర్
- ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
- ఏపీ, తెలంగాణాలో ముగిసిన నామినేషన్ల పర్వం..
Most Read News
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు