ముంబై: మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్ మెంట్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన ఒకే రోజులో 91 మంది పోలీస్ సిబ్బందికి వైరస్ సోకిందని అక్కడి అధికారులు ఆదివారం వెల్లడించారు. దీంతో డిపార్ట్ మెంట్లో మొత్తం కేసుల సంఖ్య 2,416 కు పెరిగింది. వైరస్ బారిన పడి మరణించిన పోలీసుల సంఖ్య 26 గా ఉంది. మరో 1,421 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇందులో 183 మంది ఆఫీసర్లు ఉండగా, 1238 మంది వివిధ హోదాల్లో ఉన్నారు. గత రెండ్రోజులుగా రోజుకు వందకు పైగా కేసులు బయటపడుతుందడగా.. ఈ రోజు మాత్రం వందకు లోపు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం మహారాష్ట్రలో ఇప్పటివరకు 62,228 కేసులు నమోదు కాగా.. 2,098 మంది మృత్యువాత పడ్డారు.
ఒకే రోజులో 91 మంది పోలీసులకు కరోనా
- దేశం
- May 31, 2020
మరిన్ని వార్తలు
-
విదేశాల్లో తెలుగోడి సత్తా.. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ వాసి
-
చలో రాయ్బరేలీ .. ప్రచారానికి తరలిన తెలంగాణ నేతలు
-
చార్ ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి : ఉత్తరాఖండ్ ప్రభుత్వం
-
ఎందుకమ్మా అంత కక్కుర్తి : అకౌంట్ లో రూ.54 లక్షలు.. ప్రీలాన్స్ వర్క్ అంటూ మొత్తం పోగొట్టుకుంది
లేటెస్ట్
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- మాధవిలత పై దాడికి యత్నం.... ఎంఐఎం నాయకులపై కేసు నమోదు
- V6 DIGITAL 16.05.2024 EVENING EDITION
- Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలి.. పురాణాల్లో ఏముందో తెలుసా..
- అధికారులు అప్రమత్తంగా ఉండాలి..వర్షాలపై సీఎం రేవంత్రెడ్డి
- కేటీఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు: వెలిచాల రాజేందర్ రావు
- ఇగ కరెంటు లెక్కలు..విద్యుత్ కొనుగోళ్లపై ఎంక్వైరీ షురూ
- కుండపోత వాన
- విదేశాల్లో తెలుగోడి సత్తా.. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ వాసి
- పొలం పనికి వెళ్లిన ఐదుగురిపై పడిన పిడుగు
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్