హైదరాబాద్

బీఆరెస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లోకి కుంభం

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన యాదాద్రి -భువనగిరి డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరారు. రేవంత్ రెడ్డి సమక్షంలో

Read More

సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన కందిపప్పు ధరలు..

ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. ఈ పాట మనం అందరం ఎన్నో సార్లు వినే ఉంటాం. అయితే.. ప్రస్తుతం ప్రజల పరిస్థితి అలానే మారింది. సామాన్య ప్రజలను ఏవస్

Read More

మటన్ బిర్యానీలో బొద్దింక.. మూసేసిన మెరిడియన్ హోటల్ పేరుతో ఆన్ లైన్ ఆర్డర్లు..!

హైదరాబాద్ సిటీ పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్.. కొన్ని రోజుల క్రితం ఈ హోటల్ లో.. కస్టమర్ పై రెస్టారెంట్ సిబ్బంది దాడి చేయగా చనిపోయాడు. దీంతో రెస్

Read More

30వ తేదీలోపు పార్టీ విలీనంపై నిర్ణయం : షర్మిల

కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంపై ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంపై సెప్టెంబరు

Read More

హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక MMTS సర్వీసులు

గణేష్ విగ్రహ నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 28, 29 తేదీలలో నగరంలోని వ

Read More

ఏంటీ వర్షం..బీభత్సం కాదు కాదు..అతి బీభత్సమైన వాన

ఏంటీ వర్షం...ఏంటీ వాతావరణం.. గంట ముందు ఒకలా ఉంటుంది. గంట తర్వాత  మరో పరిస్థితి. సెప్టెంబర్ 25వ తేదీన మధ్యాహ్నం 2 గంటల వరకు హైదరాబాద్ వ్యాప్తంగా న

Read More

సంచలన నిర్ణయం : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించిన తమిళిసై

తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సంచలన నిర్ణయం తీసుకున్నారు గవర్నర్ తమిళిసై. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపిక చేసిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్

Read More

తెలంగాణ వైద్యారోగ్య శాఖ పదేళ్ల ప్రగతి నివేదిక విడుదల

హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పదేళ్ల ప్రగతి నివేదికను మంత్రి హరీశ్ రావు సోమవారం(సెప్టెంబర్ 25) ఆవిష్కరించారు. వరల్డ్ ఫార్మసిస్ట్

Read More

ఐదు లక్షల మంది బీసీలతో బహిరంగ సభ నిర్వహిస్తాం : తీన్మార్ మల్లన్న

హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో బీసీలు మీటింగ్ పెట్టవద్దా..? అని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. తాజ్ కృష్ణ హోటల్ నుండి బీసీలకు రక్షణ దొరకాలన్నారు. అక్టో

Read More

బీఆర్ఎస్ అధిష్టానానికి అసంతృప్తుల తలనొప్పి

బీఆర్ఎస్ అధిష్టానానికి అసంతృప్తుల తలనొప్పి ఎక్కువైంది. ప్రగతి భవన్ చర్చ లో కాంప్రమైజ్ అంటున్న నేతలు... నియోజకవర్గాల్లోకి వెళ్ళిన తర్వాత నై అంటున్నారు.

Read More

పార్టీని నమ్ముకున్న వారికి సరైన ప్రాధాన్యత కల్పిస్తాం : మధుయాష్కీ గౌడ్

అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి కొత్త వారిని ఆహ్వానించినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్న నాయకులను ఎట్టి పరిస్థితుల్లో విస్

Read More

హుస్సేన్ సాగర్ లో మట్టి వినాయకులు మాత్రమే నిమజ్జనం : హైకోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్ : గణేష్ విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హుస్సేన్ సాగర్, చెరువుల్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్ట

Read More

తెలంగాణ యూనివర్సిటీల్లో మరిన్ని వసతులు అవసరం: తమిళిసై

ఉన్నత విద్య అంశంలో తెలంగాణ గురించి దేశం మొత్తం మాట్లాడుకోవాలనేది నా కల అని అన్నారు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్. రాజభవన్ లో జరిగిన ఛాన్సులర్  కనె

Read More