హైదరాబాద్
ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి.. బీఆర్ఎస్ నేతలకు పొన్నం వార్నింగ్
బీఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ నేతలు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్న
Read Moreపార్టీ మారిన ఎమ్మెల్యేలు వణికిపోతున్నరు: కేటీఆర్
హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గడగడ వణుకుతున్నారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొండాపూర్ లో ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక
Read Moreటిప్పర్ను ఢీకొట్టిన అంబులెన్స్..ఒకరు మృతి, ఇద్దరు పేషెంట్లకు తీవ్రగాయాలు
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న టిప్పర్ ను అంబులెన్స్ ఢీకొట్టింది. శనివారం( సెప్టెంబర్ 14, 2024) జరిగిన ఈ ప్రమాదంలో అంబులెన్స్
Read Moreఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై డిస్కషన్..!
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల (సెప్టెంబర్) 20వ తేదీన మంత్రి మండలి సమావేశం కానుంది. స
Read Moreబిగ్ అలెర్ట్: ఆధార్ అప్డేట్కు ఇవాళే లాస్ట్ డేట్..రేపటినుంచి రూ.50 లు ఛార్జీ
ఆధార్ కార్డు తీసుకొని పదేళ్లు దాటిన వారందరు అప్డేట్ చేసుకునేందుకు లాస్ట్ డేట్ ఇవాళ్టి( 2024, సెప్టెంబర్ 14) తో ముగిస్తుంది. వ్యక్తిగత గుర్తింపు, అడ్రస
Read Moreఫోన్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంక్ వాడుతున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో చార్జింగ్ కోసం పవర్ బ్యాంక్ వాడుతున్నారా..? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. చార్జింగ్ కోసం
Read Moreఆధార్ కార్డు హోల్డర్లకు UIDAI వార్నింగ్.. QR కోడ్ స్కాన్ చేస్తున్నారా..జాగ్రత్త
ఆధార్ కార్డు..ఇది లేకుండా ఏ పనిజరగదు. బ్యాంకు ఖాతా తెరవాలన్నా.. విద్యాసంస్థల్లో నమోదు చేసుకోవాలన్నా.. ఆరోగ్య సంరక్షణ పొందాలన్నా..ప్రభుత్వం ఇచ్చే ప్రజా
Read Moreఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై అటెంప్ట్ మర్డర్ కేసు
హైదరాబాద్: శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పోలీసులు మరో బిగ్ షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఇష్యూలో ఎమ్మెల్
Read Moreసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..4 క్రస్ట్ గేట్లు ఎత్తివేత
నల్లగొండ: ఎగువ ప్రాంతాలనుంచి నాగార్జున సాగర్ కు వరద కొనసాగుతోంది. నాగార్జున సాగర్ కు 68వేల 078 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా..4 క్రస్ట్ గేట్లు
Read Moreకలుషిత నీరు తాగి..15 నిమిషాల్లోనే ఏడు గొర్రెలు మృతి
చేవెళ్ల: బారి ట్రక్కుల్లో వినియోగించే డెఫాయిల్ నీటిలో కలువడంతో.. ఆ కలుషిత నీటిని తాగిన గొర్రెలు అక్కడిక్కడే మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన చేవెళ్ల మండలం ఇ
Read Moreవరుసగా నాలుగు రోజులు సెలవులు..హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ
హైదరాబాద్: తెలంగాణలో పండుగలు, సాధారణ సెలవు దినాలు కలిపి మొత్తం నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చాయి. సెప్టెంబర్ 14న రెండవ శనివారం, 15న ఆదివారం, 16న సోమవా
Read Moreమెక్సికో గ్లోబల్ సమ్మిట్లో సామల వేణు ప్రదర్శన
ఈ షోలో పాల్గొననున్న మొదటి ఇండియన్ మెజీషియన్గా రికార్డు హైదరాబాద్ సిటీ, వెలుగు: మెక్సికోలో జరగనున్న నోబెల్
Read Moreట్రిలియన్ డాలర్ల లక్ష్యానికి సహకరించండి: శ్రీధర్బాబు
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కోరిన మంత్రి శ్రీధర్ బాబు నిజామాబాద్లో పసుపు ప్రాసెసింగ్ యూనిట్ పెట్టండి రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఫార్మా, వ్యాక
Read More












