లేటెస్ట్

జాహ్నవి కేసులో సమగ్ర విచారణ.. అమెరికాకు భారత్ కాన్సులేట్ విజ్ఞప్తి

వాషింగ్టన్: ఈ ఏడాది జనవరి 23న అమెరికాలోని సియాటిల్‌‌లో  పోలీసు పెట్రోలింగ్  వెహికల్  ఢీకొని చనిపోయిన తెలుగు విదార్థిని జాహ్నవ

Read More

కుశాల్‌‌ కేక.. ఆసియా కప్‌‌ ఫైనల్లో శ్రీలంక

ఫైనల్‌‌ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌లో శ్రీలంక జూలు విదిల్చింది. భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో కుశాల్&

Read More

తైవాన్​విలీనంపై చైనా బ్లూప్రింట్

రిలీజ్ చేసిన చైనీస్ సెంట్రల్ కమిటీ, స్టేట్ కౌన్సిల్ తైవాన్ చుట్టూ భారీగా యుద్ధ నౌకల మోహరింపు హాంకాంగ్: తైవాన్​ను ఆక్రమించుకునేందుకు చైన

Read More

ఆటోమొబైల్​ డీలర్లూ స్క్రాపింగ్​ ఫెసిలిటీస్​ పెట్టాలి:నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ :  స్క్రాపింగ్​ ఫెసిలిటీలను ఏర్పాటు చేయడంలో ఆటోమొబైల్​ డీలర్లు కూడా చొరవ తీసుకోవాలని రోడ్​ట్రాన్స్​పోర్ట్​ అండ్​ హైవేస్​ మినిస్టర్​ ని

Read More

కరీంనగర్ జిల్లాలో నిరసనల హోరు

నెట్‌‌‌‌వర్క్‌‌‌‌, వెలుగు : ఉమ్మడి జిల్లాలో గురువారం సమ్మెలు, ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. తమ ఉద్యోగాలన

Read More

తెలంగాణలో 70కిపైగా సీట్లు గెలుస్తం : ఉత్తమ్​కుమార్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  ప్రస్తుతం రాష్ర్టంలో కాంగ్రెస్​హవా కొనసాగుతున్నదని, 70కిపైగా ఎమ్మెల్యే సీట్లను గెలుస్తామని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డ

Read More

వృద్ధురాలిని తుపాకీతో బెదిరించి బంగారం దోపిడీ

వృద్ధురాలిని తుపాకీతో బెదిరించి ఆమె బంగారు ఆభరణాలను దొంగ దోచుకెళ్లాడు. ఈ సంఘటన  సిద్దిపేట త్రీ టౌన్  పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో

Read More

బల్దియా హెడ్డాఫీసులో యూపీ అధికారుల టీమ్

    డీఆర్ఎఫ్ పనితీరు, ఎస్ఎన్డీపీ పనులపై స్టడీ హైదరాబాద్, వెలుగు : ఉత్తరప్రదేశ్​కు చెందిన 9 మంది అధికారుల బృందం గురువారం జీహెచ్ఎ

Read More

ప్రజల హక్కులను..కాలరాస్తున్న కేసీఆర్ : కిషన్​రెడ్డి

తెలంగాణ ప్రజల హక్కులు కాలరాస్తున్న దుర్మార్గుడు కేసీఆర్ అని బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ ​అయ్యారు. ‘‘నిరసన తెలిపే హ

Read More

జ్వరాలపై జిల్లాకో కాల్ సెంటర్.. అధికారులకు డీహెచ్ ఆదేశం

రాష్ట్రంలో వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నందున ప్రతి జిల్లాకో  కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం  అన్ని జ

Read More

సెప్టెంబర్ 28 నుంచి సమ్మె చేస్తం.. మిడ్​ డే మీల్స్ కార్మికులు

హైదరాబాద్, వెలుగు :  తమ సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 28 నుంచి సమ్మె చేస్తామని మిడ్​ డే మీల్స్ కార్మికుల యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యద

Read More

స్కామ్ ప్లాన్ చంద్రబాబుదే : ఏపీ ఏఏజీ సుధాకర్ రెడ్డి

స్కిల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ స్కామ్‌‌ చాలా స్కిల్‌‌ ఫుల్‌‌గా చేసి, ప్రభుత్వ నిధులను దోచుకు న్న

Read More

పని ఒత్తిడితో జూనియర్ ..అసిస్టెంట్ ఆత్మహత్య

జనగామ జిల్లాలో ఘటన  రఘునాథపల్లి, వెలుగు: పని ఒత్తిడి తట్టుకోలేక జనగామ జిల్లా రఘునాథపల్లిలో ఓ జూనియర్​అసిస్టెంట్​ సూసైడ్  చేసుకు

Read More