లేటెస్ట్
కవితకో న్యాయం..ఆదివాసీలకో న్యాయమా?: RS ప్రవీణ్ కుమార్
వందకోట్ల పేదల డబ్బు దోచుకొని లిక్కర్ స్కాం చేసిన ఎమ్మెల్సీ కవితకు ఒక న్యాయం, తిండి కోసం ఇరవై ఏళ్లుగా పోడు చేసుకున్న ఆదివాసులకు ఇంకో న్యాయమా అని B
Read Moreహెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును సస్పెండ్ చెయ్యాలె: VHP
ఏసుక్రీస్తు వల్లనే కరోనా మహమ్మారి అంతమైందన్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్యలను.. విశ్వహిందూ పరిషత్ తెలంగాణ శాఖ తీవ్రంగా ఖండించింది. ఏస
Read Moreపట్టపగలే దుకాణంలో చోరీ.. బైక్ పై పరార్
కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. కిరాణా షాపులో పెట్టిన రూ. 50 వేల బ్యాగ్ ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. విష
Read Moreభారత్లోకి కరోనా కొత్త వేరియంట్ BF.7
కరోనా వైరస్ చైనాలో మరోసారి వేగంగా విజృంభిస్తోంది. ఓమిక్రాన్ ఉపరకమైన బీఎఫ్.7 వేరియంట్కు చెందిన మూడు కేసులు తాజాగా నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి
Read Moreకేఎల్ రాహుల్కు గాయం..రెండో టెస్టుకు డౌటే!
బంగ్లాదేశ్ టూర్లో టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే గాయం కారణంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు..బౌలర్ సైనీ వంటి ప్లేయర్లు టెస్టు
Read Moreబీఆర్ఎస్ పార్టీ విధివిధానాలను స్పష్టం చెయ్యాలె: చాడ వెంకటరెడ్డి
బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలను సీఎం కేసీఆర్ స్పష్టం చేయలేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. పార్టీ విధి విధానాలను బ
Read Moreపవన్ కోసం వెనక్కి తగ్గిన చిరంజీవి
గ్యాంగ్ లీడర్ ..మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఈ మూవీ ఓ మైలురాయి. స్టోరీ, సాంగ్స్ పరంగా అప్పట్లో గ్యాంగ్ లీడర్ సినిమా తెలుగు చిత్రసీమను ఓ ఊపు ఊపే
Read Moreస్టడీ టూర్ లో విషాదం.. 15 మంది విద్యార్థులు మృతి
మణిపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజ్ఞాన యాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు బోల్తా పడి.. 15 మంది విద్యార్థులు చనిపోయారు. నోనీ జిల్లాకు చెం
Read Moreధమాకా డైెరెక్టర్ త్రినాథరావు, బండ్ల గణేశ్ క్షమాపణ చెప్పాలె
‘ధమాకా’ చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన, నటుడు, నిర్మాత బండ్ల గణేష్ లు వెంటనే క్షమాపణలు చెప్పాలని సగర ఉప్పర సంఘం డిమాండ్ చేస
Read Moreబస్తీ సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసింది: కిషన్ రెడ్డి
రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధి అంటే హైటెక్ సిటీ వైపే చూపిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కానీ ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్తో పాటు..పలు డివిజన్
Read Moreక్రిస్టియన్ల వల్లే భారత్ అభివృద్ధి: హెల్త్ డైరెక్టర్
ఏసుక్రీస్తు దయతోనే దేశంలో కరోనా కేసులు తగ్గాయని డీహెచ్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవం వల్లే దేశం అభివృద్ధి చెందిందని చెప్పారు. భద
Read Moreత్వరలో 4,661 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
స్టాఫ్ నర్సుల నియామక ప్రక్రియ పై త్వరలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామక ప్రక్రియ ముగియడంతో.. కొత్తగా 4,66
Read Moreడ్రగ్స్ సరఫరాను రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలె: అమిత్ షా
డ్రగ్స్ సరఫరా చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. డ్రగ్స్ మహమ్మారిపై అన్ని రాష్ట్రాలు, కేంద
Read More













