లేటెస్ట్
ప్రతి రాష్ట్రంలో ఎన్ఐఏ శాఖలు ఏర్పాటు చేస్తాం: అమిత్ షా
హర్యానాలో హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము-కశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలు 34 శాతం తగ్గిపోయ
Read Moreజగిత్యాల జిల్లాలో రెండు రోజుల పాటు షర్మిల యాత్ర
ఆదిలాబాద్: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర రేపు జగిత్యాల జిల్లాలో ప్రవేశించనుంది. జగిత్యాల జిల్లాలో రెండు రోజుల పాటు షర్మిల యాత్ర క
Read Moreఏపీ ప్రభుత్వ సలహాదారుగా సినీ నటుడు అలీ
విజయవాడ: ప్రముఖ హాస్యనటుడు అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుడిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల
Read Moreకరోనా టైంలోనే ఈ కథను రెడీ చేసుకున్నా : ఎస్వీ కృష్ణారెడ్డి
యూత్, మెసేజ్, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కి
Read Moreటీ20 వరల్డ్ కప్లో సంచలనం..జింబాబ్వే చేతిలో పాక్ ఓటమి
టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ పసికూన జింబాబ్వే చేతిలో ఘోరంగా ఓడిపోయింది. జింబాబ్వే విసిరిన 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఒక్క పరుగ
Read Moreరుణమాఫీ కాకపోవడంతో రైతులకు కొత్త చిక్కులు
మెదక్ జిల్లా: ప్రభుత్వం రుణ మాఫీ చేయకపోవడంతో రైతులకు కొత్త చిక్కులు వస్తున్నాయి. క్రాప్ లోన్ రెన్యువల్ కోసం రైతులు బ్యాంక్ కు వెళితే థర్డ్ పార్టీ ష్యూ
Read Moreప్రాణం మీదకు తెచ్చిన ఫైర్ హెయిర్ కట్
ఈ మధ్యకాలంలో యువత సరికొత్త హెయిర్ స్టైల్స్ ను ఫాలో కావడం ట్రెండింగ్ గా మారింది. అందరికంటే భిన్నంగా కనిపించడానికే యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కొందరు
Read Moreపాక్ ప్లేయర్ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్
టీమిండియా 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో దూసుకుపోతున్నాడు. ప్రతీ మ్యాచ్లో సూపర్ ఇన్నింగ్స్లు ఆడుతూ..జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషి
Read Moreటాటా, ఎయిర్ బస్ తో గుజరాత్ రూ.22వేల కోట్ల ఒప్పందం
టాటా, ఎయిర్ బస్ తో గుజరాత్ ప్రభుత్వం భారీ ఒప్పందం చేసుకుంది. టాటా, ఎయిర్ బస్ లు సైన్యం కోసం రవాణా విమానాలను తయారుచేస్తాయి. వీటితో రూ.22వేల కోట్ల
Read Moreఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్కు ప్రజలు గుర్తుకొస్తరు: కిషన్ రెడ్డి
నల్గొండ: ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్ కు ప్రజలు గుర్తుకొస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా గురువా
Read Moreనాగర్ కర్నూలు జడ్పీ మీటింగ్కు ఒకే ఒక్కడు
నాగర్ కర్నూల్: మునుగోడు ఉప ఎన్నిక ప్రభావం రాష్ట్రం నలుమూలలా కనిపిస్తోంది. నెల రోజులుగా జిల్లాకు చెందిన కీలక నేతలంతా మునుగోడు చుట్టూ చక్కర్లు కొడుతున్న
Read Moreపాక్ ఆక్రమిత కాశ్మీర్ను త్వరలో స్వాధీనం చేసుకుంటాం
పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాక్కు గట్టి హెచ్చరికలు పంపారు. పీఓకేలో అనేక అరాచకాలు జరుగుతున్నాయని..వీటిపై పాక్ 
Read Moreమునుగోడు ప్రజల తీర్పు చరిత్రలో నిలిచిపోవాలి: రాజగోపాల్ రెడ్డి
తన రాజీనామా దెబ్బకి ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ సీనియర్ నేతలందరూ మునుగోడుకు క్యూ కట్టారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చ
Read More












