లేటెస్ట్
పబ్లిసిటీ కోసం ప్రశాంత్ కిషోర్ చాలా మాట్లాడతాడు : నితీష్ కుమార్
తనపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ పై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. నితీష్ కుమార్ బీజేప
Read Moreరాజగోపాల్కి ఓటెయ్యాలన్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ కాల్ వైరల్
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సొంత పార్టీ నాయకుడితో ఫోన్ లో మాట్లాడిన ఆడియో లీక్ ఒకటి పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అ
Read Moreమునుగోడులో గెలుపు కోసం కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేస్తుండు : ప్రహ్లాద్ జోషి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. నడ్డాకు సమాధి కట్టడాన్ని ఆయన త
Read Moreఉద్రిక్తంగా ఏబీవీపీ ప్రగతి భవన్ ముట్టడి
హైదరాబాద్ : ఏబీవీపీ కార్యకర్తలు తలపెట్టిన ప్రగతిభవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజుల పెంపును నిరసిస్తూ ఏబీవీపీ ప్రగ
Read Moreడీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తూ సర్కారు నిర్ణయం
ఎల్కేజీ బాలికపై లైంగిక వేధింపులకు కారణమైన బంజారాహిల్స్ లోని బీఎస్డీ డీఏవీ పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని విద్యాశాఖ మంత్రి
Read Moreనితీష్ కుమార్ బీజేపీతో టచ్లోనే ఉన్నరు : పీకే
ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న నితీష్ కుమార్.. ఇంకా బీజేపీతో టచ్లోనే ఉన్నారని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. అవసరం అయితే మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకుంట
Read Moreపబ్లిక్గార్డెన్స్ సమీపంలో దొరికిన తుప్పుపట్టిన రివాల్వర్స్
హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ సమీపంలో తుప్పుపట్టిన రివాల్వర్లు దొరికాయి. సిబ్బంది చెత్తను తొలిగిస్తుండగా మూడు రివాల్వర్లు బయటపడ్డాయి. పోలీసులు సంఘటన స
Read Moreఇద్దరు అన్నదమ్ముల్ల వల్ల మునుగోడు అభివృద్ధి జరగలేదు : మంత్రి ఎర్రబెల్లి
8 ఏండ్లుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చిందని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. విభజన చట్టం హామీలు నిలపెట్టుకోలేదని, 170 మ
Read Moreమంత్రికి తప్పుడు సమాచారం ఇస్తున్రు : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
విక్టోరియా మెమోరియల్ హోం గ్రౌండ్ భూ వివాదం కొనసాగుతోంది. ప్రైవేట్ వ్యక్తులు, పోలీసు ఉద్యోగ అభ్యర్థుల కోసం ప్రత్యేక ట్రాక్ ఏర్పాటుకు ఎల్బీనగర్ ఎమ్
Read Moreవిండీస్పై ఐర్లాండ్ సూపర్ విక్టరీ
టీ20 వరల్డ్ కప్ నుంచి వెస్టిండీస్ నిష్క్రమించింది. సూపర్ 12కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో విండీస్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడి..ఇంటిదారి పట్టి
Read Moreడీఏవీ పబ్లిక్ స్కూల్ అనుమతి రద్దు చేయాలి : మహిళా, విద్యార్థి సంఘాలు
హైదరాబాద్ లోని డైరెక్టర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వద్ద విద్యార్థి, మహిళా సంఘాల ఆందోళన చేపట్టాయి. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న అమ్మాయిలు, మహిళలపై అఘా
Read Moreదళితబంధు ఇవ్వాలంటూ హైవేపై రాస్తారోకో
నిర్మల్ జిల్లా: భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామంలో జాతీయ రహదారిపై దళిత మహిళలు రాస్తారోకో చేశారు. గ్రామంలోని దళితులకు దళితబంధు పథకం వెంటనే ఇవ్వాలని డిమాండ
Read Moreమునుగోడు ప్రజలు పైసలకు అమ్ముడుపోరు : కిషన్ రెడ్డి
బీజేపీ వల్లే సీఎం కేసీఆర్ ఒక గ్రామానికి ఇంచార్జ్గా మారాడని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వ కార్యక్రమ
Read More












