లేటెస్ట్

ఓటర్లను రూ.కోట్లు పెట్టికొంటున్నరు : కిషన్ రెడ్డి

ఓటర్లను,ప్రజాప్రతినిధులను రూ.కోట్లు పెట్టికొంటున్నరు కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: పార్లమ

Read More

మతం పేరుతో మనం ఎటుపోతున్నాం?: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: ‘‘ఇది 21వ శతాబ్దం. ఇప్పుడు కూడా మనం మతం పేరుతో ఎటుపోతున్నాం?”అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలో విద్వేషపూరిత ప్రసంగ

Read More

డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దు..స్టూడెంట్లకు వేరే స్కూళ్లలో సర్దుబాటు

హైదరాబాద్, వెలుగు: చిన్నారిపై లైంగిక వేధింపుల నేపథ్యంలో హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని బీఎస్​డీడీఏవీ పబ్లిక్ స్కూల్​ గుర్తింపును సర్కారు రద్దు చేసింది.

Read More

మీడియాకు దేశం పట్ల మక్కువ ఉండాలె : వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ, వెలుగు: మీడియా ఎప్పుడూ న్యూట్రల్​గానే వ్యవహరించాలని, లెఫ్ట్, రైట్ ​కాకుండా సూటిగా ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మీడియా

Read More

త్వరలో డిగ్రీ పరీక్షల్లో మార్పులు

హైదరాబాద్, వెలుగు: ఉన్నత విద్య పరీక్షా విధానంలో గుణాత్మక మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షా విధానం, ఎవాల్యువేషన్​లో క్షేత

Read More

కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చులపై ఆడిట్ చేయాలని కాగ్​కు ఫిర్యాదు

న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి దేశంలోనే బిగ్గెస్ట్ స్కామ్​అని వైఎస్సార్ టీపీ చీఫ్​ షర్మిల ఆరోపించారు. స్కామ్​లో  కేసీఆర్, కాం

Read More

కేసీఆర్..శివాలయం వద్ద ప్రమాణానికి వస్తావా?

ప్రజల కోసం పనిచేస్తే హీరోలు కావాలా..పీడించే విలన్లు కావాలా? గ్రూప్–1 పరీక్ష సరిగ్గా నిర్వహిచలేని అసమర్థ పాలకులు కావాలా? రోడ్ షోలో జీజేపీ

Read More

జీపీఎఫ్ లోన్లు మంజూరైనా పైసలిస్తలే..107 కోట్ల బకాయిలు

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తారీఖున ఇవ్వాల్సిన జీతాలు ఆలస్యం చేస్తున్న రాష్ట్ర సర్కారు.. వాళ్లు దాచుకున్న డబ్బులిచ్చేందుకు కూడా తిప్ప

Read More

కొత్త మున్సిపాలిటీల్లో పదిరెట్లు పెరిగిన ప్రాపర్టీ ట్యాక్సులు

కరీంనగర్ / వనపర్తి, వెలుగు: గతంలో గ్రామ పంచాయతీలుగా ఉండి 2018 ఆగస్టు తర్వాత  అప్​గ్రేడ్​ అయిన కొత్త మున్సిపాలిటీల్లో పన్నుల మోత మోగుతున్నది.

Read More

బైపోల్​లో రాజగోపాల్​కు సపోర్ట్​ చేయాలన్న వెంకట్ రెడ్డి  ఆడియో వైరల్

నల్గొండ, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డికి ఓటు వేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌&zw

Read More

స్థానిక వస్తువులను కొనండి: మోడీ

ఉత్తరాఖండ్ పర్యటనలో ప్రధాని కేదార్ నాథ్, హేమకుండ్ సాహిబ్ రోప్ వేలకు శంకుస్థాపన  రూ.3,400 కోట్లతో అభివృద్ధి పనులు  డెహ్

Read More

ఎస్‌‌‌‌ఐ, కానిస్టేబుల్‌‌‌‌ ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 5,07,840 మంది క్వాలిఫై  

5,07,840 మంది క్వాలిఫై పార్ట్‌‌–2 అప్లికేషన్లతో ఫిజికల్‌‌, ఎఫిషియెన్సీ టెస్ట్‌‌లు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 10

Read More

ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. మూడు డీఏలు, పండుగ బోనస్

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు మూడు డీఏలతో పాటు దసరాకు ఇవ్వాల్సిన పండుగ బోనస్‌‌‌‌‌‌‌‌ను ఇస్

Read More