లేటెస్ట్

మునుగోడులో రాజగోపాల్రెడ్డి 50వేల మెజార్టీతో గెలుస్తడు : వివేక్

శ్రీలంకను అప్పటి అధ్యక్షుడు రాజపక్స దోచుకున్నట్లు తెలంగాణను సీఎం కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపి

Read More

ఉగ్రవాదంపై ప్రతీ దేశం పోరాడాలి: ఆంటోనియో గుటెర్రెస్

ముంబైలోని తాజ్మహల్ ప్యాలెస్ హోటల్‌లోని స్మారక మ్యూజియం వద్ద 2008 26/11 ఉగ్రదాడిలో మరణించిన వారికి ఐక్యరాజ్యసమితి  క్రటరీ జనరల్ ఆంటోనియో గుటె

Read More

3వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న టెక్ మహీంద్రా

దేశంలోనే అతిపెద్ద ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన టెక్ మహీంద్రా కొత్తగా 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. వచ్చే ఐదేళ్లలో గుజరాత్ లోని యువతకు ఈ అవకా

Read More

నైజీరియాలో వరద బీభత్సం.. 600 మందికి పైగా మృతి

ఆఫ్రికా దేశం నైజీరియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో ఆదేశం జలమయమైంది. వరదల కారణంగా ఇప్పటివరకు 600 మందికి పైగా చనిపోయారు. ఇండ్ల

Read More

రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరికలు

మునుగోడు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్, టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పలువురిని కండు

Read More

డీఏవీ స్కూల్ యాజమాన్యం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి:రేవంత్ రెడ్డి

ప్రైవేటు స్కూళ్లలో చిన్నారుల భద్రతపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజుల వసూళ్లలో కక్కుర్తి పడుతున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు..

Read More

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఒక్క పైసా ఇస్తలే : హరీష్ రావు

మునుగోడు ప్రజల ఫ్లోరైడ్ బాధలు తీర్చడానికి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. త్వరలోనే శివాన్నగూడెం రిజర్వాయర్ను పూర్తి చ

Read More

పార్టీ కమిటీలతో భేటీకానున్న సునీల్ బన్సల్..ఉపఎన్నికపై దిశానిర్ధేశం

మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ ఫోకస్ పెట్టారు. మునుగోడులోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కో ఇంచార్జ్ అ

Read More

ఎన్నికలు ఐపోగానే హామీలు నెరవేరుస్తా : మంత్రి మల్లారెడ్డి

ఎన్నికలు ఐపోగానే ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తానని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఆరెగూడెం పబ్లిక్ కేసీఆర్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అసలు మ

Read More

యాదగిరిగుట్టకు మంచు విష్ణు.. స్వామి వారికి ప్రత్యేక పూజలు

హీరో మంచు విష్ణు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆయనకు.. పూజారులు స్వామి వ

Read More

మునుగోడులో డబ్బులు పంచుతుండ్రు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

గత పాలకులు మునుగోడు అభివృద్ధిని పట్టించుకోలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మునుగోడులో డబ్బులు పంచి ఎమ్మెల్యేలుగా గెలవాల

Read More

కూలిన అందవెల్లి బ్రిడ్జి.. 42 గ్రామాలకు రాకపోకలు బంద్

కొమురం భీమ్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని అందవెల్లి దగ్గర బ్రిడ్జి కూలింది. రాకపోకలు ఇప్పటికే ఆపేయడంతో ప్రమాదం తప్పింది. పెద్దవాగు ఉధృతికి రెండు నెలలుగా

Read More

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 73

Read More